ఏపీలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు రద్దు

HMTV
By HMTV
Published on: 2020-06-24 01:22:26

కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. డిగ్రీ మొదటి, రెండో ఏడాది విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులకు సంబంధించి స్థానిక విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

HMTV

HMTV

Next Story