ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం !

తిరుపతి: ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అంశంపై అధికారులతో మంగళవారం రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

- సోమవారం జరగాల్సిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌ మంత్రి బిజీగా ఉండటం వల్ల వాయిదా పడింది.

- మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories