సర్పంచ్ కుల బహిష్కరణపై నిజామాబాద్‌ సీపీకి నోటీసులు

- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ

- కమ్మర్ పల్లి మండలం కొనాపూర్ సర్పంచ్ కుల బహిష్కరణ పై ఆగస్టు 14 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

- జిల్లాలోని కొనాపూర్ గ్రామ సర్పంచ్‌ అయిన తనపై కొందరు గ్రామస్థులు కక్షపూరితంగా వ్యవహరించి కుల బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ హెచ్చార్సీలో ఓ పిటిషన్‌ దాఖలైంది.

- రెండేళ్లుగా తమ కుటుంబానికి నీటి సరఫరాను బంద్‌ చేశారని, తమతో మాట్లాడినవారికి 10 వేల జరిమానా విధిస్తున్నారని ఆ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories