నేటి నుంచి ఉరవకొండ డిపో నుంచి బళ్లారి కి బస్సు సర్వీసులు

- నేటి నుండి కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్యాంప్రసాద్ తెలిపారు.

- ఉదయం 06.00 గంటలకు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.

- ఈ సర్వీసుకు రిజర్వేషన్ సౌకర్యం వుంటున్నదన్నారు.

- సౌకర్యం ప్రయాణికులు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు. 




Show Full Article
Print Article
Next Story
More Stories