పుల్లంపేటలో కరోనా కలకలం

- కడప జిల్లాలో కరోనా మహమ్మారి కలవరపాటుకు గురి చేస్తోంది.

- పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

- కొమ్మన వారి పల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

- ఇటీవల తాడిపత్రిలో వివాహానికి డిజిటల్ అసిస్టెంట్ హాజరైనట్లు తెలుస్తోంది.

- డిజిటల్ అసిస్టెంట్ తమ్ముడికి కూడా కరోనా సోకినట్లు గుర్తించారు.

- వీరిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆసుపత్రికి తరలించారు.

- అప్రమత్తమైన అధికారులు పుల్లంపేటను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. 




Show Full Article
Print Article
Next Story
More Stories