తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సూర్యాపేటకు

- తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు.

- గాల్వన్ ఘటనలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

- ఈరోజు మధాహ్నం 3 గంటల సమయంలో సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం 5 కోట్ల రూపాయల చెక్ ను అందించనున్నారు.

- సంతోష్ భార్యకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు షేక్ పేటలో 500 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories