తిరుమలలో గ్రహణ శాంతి యజ్ఞం

- సూర్యగ్రహణం సందర్భంగా టీటీడీ కరోనా వ్యాధి నుంచి ప్రపంచ మానవాళిని రక్షించాలని గ్రహణ శాంతి జపయజ్ఞం నిర్వహించింది.

- సూర్యగ్రహణ సమయం ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 గంటల వరకు ఈ యజ్ఞం నిర్ప్రవహించారు.

- పంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఈ జపయజ్నం నిర్వహించారు.

- ఇందులో శ్రీవారి అర్చకులు, జీయంగార్లు, శ్రీవారి సేవకులు ప్రముఖ వేద పారాయణదారులు పాల్గొని జపహోమ అభిషేకాలను నిర్వహించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories