మన్యం ప్రాంతానికి పాకిన కరోనా

- చింతపల్లి గ్రామంలో కరోనా కలకలం రేగింది.

- గ్రామంలో పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుప్పుమనడంతో గ్రామంలో ప్రజలతోపాటు మన్యవాసులలో ఆందోళన మొదలైంది.

- కరోనా కలకలంతో అప్రమత్తమైన అధికారులు లక్షణాలు కలిగిన వ్యక్తిని హుటాహుటిన కరోనా వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నం తరలించారు.

- అనంతరం కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ముగ్గురిని ఐసోలేషన్ కు తరలించారు.

- స్థానికంగా దుకాణ సముదాయాలను అధికారులు వెంటనే మూయించారు. 

- పూర్తి వివరాలు 




Show Full Article
Print Article
Next Story
More Stories