ఇంద్రపాలెంలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు

- ఇంద్రపాలెం విగ్నేశ్వర నగర్ లో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

- మొన్న 16వ తేదీన చేయించుకున్న పరీక్షలకు సంబంధం లేదు.

- పాజిటివ్ వచ్చిన వారు అనుమానంతో నిన్న ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా నిర్ధారణ అయింది.

- వీరు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది.

- ఇంద్రపాలెంలో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు ప్రారంభించారు.

- పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ పనులను ప్రారంభించారు.

- తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. 



Show Full Article
Print Article
Next Story
More Stories