గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

- టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు.

- రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నారు.

- వైసీపీ పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాస్తున్నారనీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో అరెస్టులకు పాల్పడుతున్నరానీ ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. 

-  వైసీపీ నేతల అవినీతి కుంభకోణాలపై కూడా గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories