కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

HMTV
By HMTV
Published on: 2020-06-17 10:26:31

- జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‍ను ఢీకొన్న లారీ

- ఏడుగురు మృతి

- 10 మందికి తీవ్ర గాయాలు

- ముగ్గురు పరిస్థితి విషమం

- మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తింపు

HMTV

HMTV

Next Story