అమరావతి: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం

- 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

- 2020–2021 రాష్ట్రబడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్‌

- 2020–2021 వ్యవసాయ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర

- ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ –2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్.‌

- ఆక్వాకల్చర్‌లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్‌ మరియు డెవలప్‌మెంట్‌కోసం చట్టం.

Show Full Article
Print Article
Next Story
More Stories