విశాఖలో టీడీపీ నేతలపై కేసు నమోదు

- విశాఖ : కోవిద్ 19 నిబంధనలకు విరుద్దంగా కార్యక్రమం నిర్వహించారనే కారణంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు.

- కార్యక్రమ నిర్వహకుడు గవిరెడ్డి వెంకటరమణ తదితరులను కేసులో చేర్చిన పోలీసులు.

- 188,169,270 సెక్షన్ల క్రింద కేసు నమోదు

Show Full Article
Print Article
Next Story
More Stories