కరోనా పరీక్షలు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తొచ్చాయా? : బండి సంజయ్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.



- మేం కోరినప్పుడు సర్కారు బేషజాలకు ఎందుకు పోయింది

- ఆలస్యంగా మేల్కొని హడావుడి చర్యలకు దిగుతోంది

- కేంద్రం రంగంలోకి దిగిన తర్వాతే కేసీఆర్‌ మేల్కొన్నారు

- ప్రజాప్రతినిధులు, అధికారులకు సోకిన తర్వాత తీవ్రత అర్థమైందా..?

- కరోనా వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోందని, టెస్టులు చేసి వ్యాప్తిని అరికట్టాలని ఎంత విజ్ఞప్తి చేసినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు

- కేవలం మూడు నెలల్లో 39 వేల మందికి మాత్రమే టెస్టులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు 50 వేల మందికి టెస్టులు చేస్తామని చెప్పడం సమ్మశక్యంగా లేదు

- హడావుడి చర్యలతో మభ్య పెట్టకుండా చిత్తశుద్ధితో కరోనా పరీక్షలు నిర్వహించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories