తెలంగాణా ఎమ్మెల్యే భార్య స‌హా మ‌రో ముగ్గురికి క‌రోనా

- టీఆరెఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ‌గా… ఆయ‌నతో కాంటాక్ట్ అయిన వారికి టెస్ట్ చేస్తే మ‌రో న‌లుగురికి సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. 

- ఎమ్మెల్యే స‌తీమ‌ణితో పాటు వంట మ‌నిషి, డ్రైవ‌ర్, గ‌న్ మెన్ కు కూడా క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories