నలుగురు ఐఎ‌ఫ్‌ఎస్‌ అధికారులకు పోస్టింగులు

ఏపీ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్‌ సెక్రటరీగా డి.నళినీమోహన్‌, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌చైర్మన్‌/ఎండీగా బినోద్‌ కుమార్‌ సింగ్‌, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఎం.రేవతి, ఏపీ ఫారెస్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ రాజమండ్రి రీజనల్‌ మేనేజర్‌గా టి.జ్యోతిలకు పోస్టింగులు ఇచ్చిన ప్రభుత్వం

Show Full Article
Print Article
Next Story
More Stories