బిజెపి అధ్యక్షుడు కన్నా కామెంట్స్.

HMTV
By HMTV
Published on: 2020-06-12 05:28:52

ఈ రాష్ట్ర విభజన రాష్ట్రానికి శాపం.

చంటి బిడ్డలా కాపాడాల్సిన ప్రాంతీయ పార్టీలు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రజల సంపదను, ఆస్థులను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు.

దోచుకోవడానికి హక్కు ఇచ్చినట్లు భావిస్తున్నారు.

ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారు.

ప్రజల చెమటను, రక్తాన్ని జగన్ పిండుతున్నారు.

సిఎం అసమర్థతకు ఇసుక విధానమే నిదర్శనం.....

గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగింది.

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని గత ఎన్నికలకు ముందు హామి ఇచ్చారు.

ఎవరూ అవినీతికి పాల్పడిన చర్యలు తీసుకోవాలి.

ఇసుక మాఫియాకి పాల్పడిన వారిని కూడా జైలుకి పంపినప్పుడే సిఎం కిచిత్తశుద్దిన్నట్లుగా బావిస్తాం.

ఏడాది పాలనలో అవినీతికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి.

HMTV

HMTV

Next Story