శ్రీకాకుళం జిల్లా బుడుమూరు పోలింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

HMTV
By HMTV
Published on: 2021-02-09 04:33:58

శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. లావేరు మండలం బుడుమూరు పోలింగ్‌ కేంద్రం దగ్గర వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. పోలింగ్‌ కేంద్రం దగ్గరకు చేరుకొని ఇరువర్గాలకు చెదరగొట్టారు. బుడుమూరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

HMTV

HMTV

Next Story