తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు

HMTV
By HMTV
Published on: 2021-01-26 05:20:03

తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ భవన్‌లో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పాల్గొన్నారు.

HMTV

HMTV

Next Story