ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా గాయకుడు గద్దర్

HMTV
By HMTV
Published on: 2020-12-01 06:28:25

అల్వాల్ వెంకటాపురం 135 డివిజన్ మహాబోధి స్కూల్లో ప్రజా గాయకుడు గద్దర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, నవ భారతాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. యువకులపై తాను రాసిన పాటలు వినిపించారు.

HMTV

HMTV

Next Story