Stock Market: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Today India with Nifty 188 Points BSE Sensex at 524 Points 20 09 2021
x

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

* సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనం * 524 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ * 188 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన 3గంటల తర్వాత నుంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల లాభ, నష్టాల మధ్య కొనసాగింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోయి 58వేల 490కి పడిపోయింది. నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17వేల 396 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories