Stock Market: లాభాలతో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 61 Points BSE Sensex at 193 Points 07 07 2021
x

Stock Market: లాభాలతో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజులో కొంత మేర ఊగిసలాట ధోరణి కనబరచాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మిడ్ సెషన్ సమయానికి మెటల్స్ , రియల్టీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు పుంజుకోవడంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 193 పాయింట్లు లాభంతో 53,054 వద్దకు చేరగా నిఫ్టీ 61 పాయింట్లు ఎగబాకి 15,879 వద్ద స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories