Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 57 Points BSE Sensex at 221 Points 15 06 2021
x

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Stock Market Today: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తాజావారం తొలిరోజున లాభాలతో ముగించిన సూచీలు మలి సెషన్ లోనూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 221, నిఫ్టీ 57 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 221 పాయింట్ల మేర ఎగసి 52,773 వద్దకు చేరగా నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 15,869 వద్ద స్థిరపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ దేశీ సూచీలు వరుసగా నాలుగో సెషన్ లోనూ మదుపర్లకు లాభాలను అందించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories