Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 42 Points BSE Sensex at 166 Points 02 07 2021
x

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత కొద్ది రోజులుగా నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు వారాంతపు సెషన్ లో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 17 , నిఫ్టీ 4 పాయింట్లు మేర స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అయితే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు జంప్ చేసి 52,484 వద్దకు చేరగా నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 15,722 వద్ద స్థిరపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories