Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 26 Points BSE Sensex at 66 Points 30 06 2021
x

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత రెండు సెషన్లలో నష్టాలను అందించిన దేశీ సూచీలు తాజా సెషన్ లోనూ నష్టాలను మిగిల్చాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 66 , నిఫ్టీ 26 పాయింట్లు మేర పతనం నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు నష్టపోయి 52,482 వద్దకు చేరగా నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 15,721 వద్ద స్థిరపడ్డాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించగా అత్యధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో చివరకు నష్టాలను మిగిల్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories