Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 191 Points BSE Sensex at 638 Points 22 07 2021
x

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. తాజా సెషన్ లో భారీ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగుతూ భారీ లాభాలను అందించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 638 పాయింట్లు ఎగసి 52,837 వద్దకు చేరగా నిఫ్టీ 191 పాయింట్ల మేర జంప్ చేసి 15,824 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో పాటు కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి ధోరణి తదితర అంశాలు సూచీల దూకుడుకు కారణమయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories