Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market Closed Today With NSE Nifty 103 Points BSE Sensex at 392 Points 24 06 2021
x

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 392 పాయింట్లు ఎగసి 52,699 వద్దకు చేరగా నిఫ్టీ 103 పాయింట్లు మేర లాభంతో 15,790 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 నిఫ్టీ 37 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి. దిగ్గజ కంపెనీల షేర్ల అండతో ఆరంభం నుంచి దేశీ సూచీలు లాభాల బాటన దూకుడుగా సాగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories