PM-KISAN: పీఎం-కిసాన్‌ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ..!

No Proposal To Increase Amount of Pm Kisan Says Narendra Singh Tomar
x

PM-KISAN: పీఎం-కిసాన్‌ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ..!

Highlights

PM-KISAN: పీఎం-కిసాన్‌ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ..!

PM-KISAN: రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర పెంచుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి పీఎం-కిసాన్‌ మొత్తాన్ని పెంచే ఉద్దేశమేదీ లేదని కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పారు. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున కేంద్రం అందిస్తోంది. రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories