Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Dhivi
Updated on: 7 March 2025 9:00 AM IST
Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరిగిన పసిడి ధరలు
X

Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగింది. దీంతో రూ. 86, 380కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా పెరిగి రూ. 98, 340కి చేరింది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకున్న కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు

న్యూఢిల్లీ: రూ.86,080; రూ.78,907

ముంబై: రూ.86,230; రూ.79,044

కోల్‌కతా: రూ.86,110; రూ.78,934

చెన్నై: రూ.86,480; రూ.79,273

బెంగళూరు: రూ.86,300; రూ.79,108

హైదరాబాద్: రూ.86,360; రూ.79,163

అహ్మదాబాద్: రూ.86,340; రూ.79,145

పూణె: రూ.86,230; రూ.79,044

Dhivi

Dhivi

Next Story