Stock Market: 3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు..

Closing Bell Nifty above 19,500, Sensex gains 481 pts
x

Stock Market: 3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు..

Highlights

Stock Market: మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది.

Stock Market: మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఫిచ్ ఫియర్ నుంచి.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కోలుకున్నాయి. సెన్సెక్స్ 480.57 పాయింట్ల లాభంతో 65 వేల 721.25 వద్ద ముగియగా..నిఫ్టీ 135.35 పాయింట్ల లాభంతో 19 వేల 517.00 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్‌ టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories