తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటల సమయం...

Tirumala Tirupati Crowd is Increasing Day by Day Sarvadarshanam Time is 16 Hours | Live News
x

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటల సమయం...

Highlights

Tirumala Tirupati: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు...

Tirumala Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. అంతేకాదు.. కంపార్టుమెంట్ల బయట కూడా క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని తెలుస్తుంది. నిన్న శ్రీవారిని 89వేల 318 మంది భక్తులు దర్శించుకోగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల 76లక్షలని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories