శ్రీవారి దర్శనం నిలిపివేత

శ్రీవారి దర్శనం నిలిపివేత
x
Highlights

నేడు తిరుమలలో తాత్కాలికంగా భక్తుల దర్శనం నిలిపివేశారు టిటిడి అధికారులు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఉగాది ఆస్థానం నేపథ్యంలో...

నేడు తిరుమలలో తాత్కాలికంగా భక్తుల దర్శనం నిలిపివేశారు టిటిడి అధికారులు. ఉగాదిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆలయశుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగితోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories