సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు

సెప్టెంబర్ 29 నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు
x
Highlights

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 8వరకు కొనసాగుతాయని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, స్థానాచార్య విష్ణుబొట్ల...

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 8వరకు కొనసాగుతాయని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కావలసిన ఏర్పాట్లను చేపట్టనున్నట్టు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories