యురేనియం మైన్ని ఎ ప్రదేశములో కనుగొన్నారు!

యురేనియం మైన్ని ఎ ప్రదేశములో కనుగొన్నారు!
x
Highlights

భారతదేశములో మొట్టమొదటి యురేనియం మైన్ని ఎ ప్రదేశములో కనుగొన్నారు మీకు తెలుసా?

భారతదేశములో మొట్టమొదటి యురేనియం మైన్ని ఎ ప్రదేశములో కనుగొన్నారు మీకు తెలుసా? జార్ఖండ్లోని సింఘ్హం జిల్లాలోని జాదుగుడా ప్రాంతంలో భారతదేశంలోని మొదటి యురేనియం మైన్ మొదలైనది. ఇతర మరో గని ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లిలో కనుగొనబడింది. బీహార్లోని గయా జిల్లాలోని అబ్రకీపహర్ సమీపంలోని పిచ్లి మరియు ఝార్ఖండ్లోని సింఘం జిల్లాలోని సూర్గై మరియు డల్భమ్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలుగా కనుగొన్నారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories