ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన!

భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ ఎవరో మీకు తెలుసా?

Arun Chilukuri
Published on: 8 Jan 2019 4:43 PM IST
Dicky Dolma
X
Dicky Dolma

భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ ఎవరో మీకు తెలుసా? భారతదేశంలో ఎవరెస్ట్ పర్వతం రెండుసార్లు అధిరోహించిన అతి పిన్న వయస్సు వున్నా స్త్రీ డిక్కీ డోల్మా. మే 10, 1993 న 19 సంవత్సరాల వయస్సులో ఎవెరాస్ట్ మౌంట్ పైకి వచ్చిన అతి పిన్న వయస్సు మహిళగా పేరు గాంచింది. ఈమె ట్రైనింగ్ కోర్సులు మనాలి ఇన్స్టిట్యూట్ ప్రాథమిక పర్వతారోగ్య కోర్సులను తీసుకుంది. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story