Zoo park: జనం రాకపోవడంతో బెంగపెట్టుకుంటున్న జంతువులు.. వినూత్న ఆలోచన..

Zoo park: కరోనా మహమ్మారి వదిలిపోతే ఎంత బాగుంటుంది..? స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేని పరిస్థితి ఒకవైపు కరోనా వస్తే ఆక్సిజన్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి మరోవైపు.

Arun Chilukuri
Updated on: 7 May 2021 1:30 PM IST
Zoo parks closed in Andhra Pradesh
X

Zoo park: జనం రాకపోవడంతో బెంగపెట్టుకుంటున్న జంతువులు.. వినూత్న ఆలోచన..

Zoo park: కరోనా మహమ్మారి వదిలిపోతే ఎంత బాగుంటుంది..? స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేని పరిస్థితి ఒకవైపు కరోనా వస్తే ఆక్సిజన్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అడవులకో వెళ్లి ఆంక్షలు లేకుండా హాయిగా బతుకుదామని చాలామందికి అనిపిస్తుంది. జంతువుల పని చాలా హ్యాపీ అని కూడా మనం అనుకుంటాం. అయితే జూ పార్క్‌లో ఉన్న సింహాలకు కూడా కరోనా సోకిన నేపథ్యంలో ఇప్పుడు జంతువులకు కూడా ముప్పు పొంచి ఉంది. ముందు జాగ్రత్తగా ఏపీలోని జూ పార్క్‌లను రాష్ట్ర అటవీ శాఖ మూసివేసింది. రోజూ తమను చూడటానికి వచ్చే జనం రాకపోయేసరికి అవి కూడా బెంగపెట్టుకున్నాయట. దీంతో వాటి దృష్టి మరల్చేందుకు అటవీ శాఖ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. వాటి ఆటవిడుపు కోసం కొన్ని ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story