ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్ స్వీకరణ.. పీఎస్‌లకు ఆదేశాలు జారి చేసిన డీజీపీ

ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్ స్వీకరణ.. పీఎస్‌లకు ఆదేశాలు జారి చేసిన డీజీపీ
x
గౌతం సవాంగ్
Highlights

ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ స్వీకరణకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ లైన్ హండ్రెడ్ లేదా వన్ ట్వంటీకి కాల్ చేసిన పది నిమిషాల లోపే...

ఏపీలో జీరో ఎఫ్ఐఆర్ స్వీకరణకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. హెల్ప్ లైన్ హండ్రెడ్ లేదా వన్ ట్వంటీకి కాల్ చేసిన పది నిమిషాల లోపే బాధితుల వద్దకు పోలీసులు చేరుకుంటారని ఆయన తెలిపారు. అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో వార్డ్ , గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణా తరగతులను గౌతం సవాంగ్ ప్రారంభించారు. మహిళల భద్రత బాధ్యత కూడా మహిళా సంరక్షణ కార్యదర్శులపై ఉందన్నారు. త్వరలో మహిళా కార్యదర్శులకు కరాటే తో పాటు యోగా క్లాసులు నిర్వహిస్తాం అని డీజీపీ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories