YSR Jayanthi: వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

YS Sharmila: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 8 July 2023 9:45 AM IST
YSR Jayanthi YS Sharmila Pays Tribute To YS Rajashekar Reddy At Idupulapaya
X

YSR Jayanthi: వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ, షర్మిల

YS Sharmila: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇవాళ సొంత నియోజకవర్గం పాలేరులో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు, పొత్తులపై షర్మిల ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

ఇటు సీఎం జగన్ మధ్యాహ్నం 2గంటలకు ఇడుపులపాయకు రానున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఇవాళ రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story