YS Jagan: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నేడు సీఎం జగన్ సమీక్ష

X
YS Jagan: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నేడు సీఎం జగన్ సమీక్ష
Highlights
YS Jagan: ఉదయం 11గం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...
Shireesha9 Dec 2021 4:55 AM GMT
YS Jagan: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై జగన్ చర్చించనున్నారు. కమిటీ సిఫార్సులను పరిశీలించి ఎంతమేర వేతనాలు పెంచాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవాళ్టి సమావేశంలో ఫిట్మెంట్ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని తిరుపతిలో ఉద్యోగులకు హమీ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ్టి సమావేశం అనంతరం వేతన సవరణపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Web TitleYS Jagan Review Meeting on PRC Today at Tadepalli Camp Office | AP Live News
Next Story
ఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT