గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖే పరిపాలనా రాజధాని

YS Jagan Comments Visakhapatnam Is The Administrative Capital
x

గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖే పరిపాలనా రాజధాని

Highlights

YS Jagan: నేను కూడా విశాఖకు షిప్ట్ అవుతా

YS Jagan: గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని ప్రకటించారు. త్వరలో విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని.. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్నారు. తాను కూడా విశాఖకు షిప్ట్ అవుతానని స్పష్టం చేశారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories