Parliament 2021: పెట్రోధరలపై లోక్సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

X
ఫైల్ ఇమేజ్
Highlights
పెట్రో ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలన్నారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్.
Arun Chilukuri15 March 2021 10:20 AM GMT
Parliament 2021: పెట్రో ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలన్నారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. పెరిగిన ధరల తగ్గింపుపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రశ్నించగా అందుకు అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. పెట్రో ధరలపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు విధిస్తున్నాయని రెండు ప్రభుత్వాలు కలిసి తగ్గిస్తేనే ధరలు తగ్గుతాయని స్పష్టం చేశారు. పెట్రో ధరల్ని జీఎస్టీలోకి తీసుకువచ్చే అంశంపై కౌన్సిల్ మీటింగ్లో రాష్ట్రాలు చర్చించాలన్నారు.
Web TitleYCP MP Mithun Reddy Vs Anurag Thakur Over Diesel & Petrol Price Hike
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Salaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMTడబుల్ ఎంటర్టైన్ మెంట్.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..
25 Jun 2022 12:30 PM GMTమరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్పై ఏక్నాథ్...
25 Jun 2022 12:00 PM GMTLiver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMT