Guntur: గుంటూరులో వైసీపీ నేతల ఆందోళన

YCP Leaders Fires over Pattabhi Ram Comments on CM Jagan
x

గుంటూరులో వైసీపీ నేతల ఆందోళన(ఫైల్ ఫోటో)

Highlights

*సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై మండిపాటు *టీడీపీ జెండాలు తగులబెట్టిన వైసీపీ నేతలు

Guntur: గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టాభి వ్యాఖ్యలపై ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు టీడీపీ జెండాలు తగులబెట్టారు. డౌన్‌డౌన్‌ పట్టాభి అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories