Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

YCP Announced MLC Candidates in Andhra Pradesh
x
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ (ఫైల్ ఇమేజ్)
Highlights

Andhra Pradesh: అభ్యర్థులను ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల

Andhra Pradesh: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార వైసీపీ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించిన జాబితాలో.. శ్రీకాకుళానికి చెందిన పాలవలస విక్రాంత్, కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా, కడపకు చెందిన డీసీ గోవిందరెడ్డికి చోటుదక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories