Visakhapatnam: గంగవరం పోర్టు వాటాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమ్మేసింది
Visakhapatnam: తమ సమస్యలపై భరోసా కల్పించే దిశగా చర్చలు కొనసాగలేదు-
Visakhapatnam: గంగవరం పోర్టు వాటాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమ్మేసింది
Visakhapatnam: విశాఖ గంగవరం పోర్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యం, కార్మిక సంఘాలతో జిల్లా కలెక్టర్, మంత్రి అమర్నాథ్ చర్చలు జరిపారు. అయితే కార్మికుల సమస్యలపై పూర్తి భరోసా కల్పించే దిశగా చర్చలు కొనసాగలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. గంగవరం పోర్టు వాటాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమ్మేసిందని కార్మికులు ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నా.... గంగవరం పోర్టు కార్మిక సంఘాల నాయకుడు.
Next Story




