Vizag: విశాఖ జిల్లా జుత్తాడ హత్య కేసులో మరో ట్విస్ట్

Vizag: Shocking Facts Revealed In Pendurthi Case
x

representational stock image

Highlights

Vizag: సంచలనం రేపిన విశాఖ జిల్లా జుత్తాడ హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది.

Vizag: సంచలనం రేపిన విశాఖ జిల్లా జుత్తాడ హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. తన ఫ్యామిలీని చంపింది ఒక్క అప్పలరాజే కాదు.. అతని తమ్ముడు కూడా ఉన్నాడంటున్నాడు విజయ్‌. మొత్తం ఏడు మంది స్కెచ్ వేసి చంపారని.. ఈ హత్యలో ప్రమేయం ఉన్న అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

హోంగార్డుగా పనిచేస్తున్న అప్పలరాజు తమ్ముడు శ్రీను ప్లాన్ చేశాడని ఆరోపిస్తున్నాడు విజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories