ఏపీలో దేవాలయాలపై దాడుల ఘటనపై స్వామి స్వరూపానంద సీరియస్

X
Highlights
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సీరియస్ అయ్యారు. అసాంఘిక శక్తులను...
Arun Chilukuri2 Jan 2021 2:14 PM GMT
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సీరియస్ అయ్యారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు, భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించాలన్నారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను కూడా అప్రమత్తం చేయాలని తెలిపారు. మంత్రి వెల్లంపల్లితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆలయాల దాడులపై చర్చించిన స్వామి స్వరూపానందేంద్ర దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Web TitleVisakha Sarada peetham swami swaroopanandendra serious on Hindu gods vandalised in AP
Next Story
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTCredit Card: జూలై 1 నుంచి కొత్త మార్పు.. ఏడు రోజుల్లోగా ఈ పనిచేయకుంటే...
29 Jun 2022 10:30 AM GMTRashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
29 Jun 2022 10:01 AM GMTఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ
29 Jun 2022 10:00 AM GMTHealth Tips: ఈ జ్యూస్లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMT