బ్రేకింగ్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య

బ్రేకింగ్ న్యూస్ : తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన.. మహిళపై అత్యాచారం, హత్య
x
వేమవరం
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం వేమవరంలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళపై దుండగులు...

తూర్పుగోదావరి జిల్లాలో మరో దిశ ఘటన చోటు చేసుకుంది. పోలవరం మండలం వేమవరంలో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే బాధితురాలి ఇంటి పరిసరాల్లో నిందితులు కారం చల్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను గుర్తించామని 12 గంటల్లో కేసును ఛేదిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories