Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ పర్యటన

Vice President Venkaih Naidu Tour in Vijayawada
x
వెంకయ్య నాయుడు (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Venkaiah Naidu: రామ్మోహన గ్రంధాలయం సందర్శించిన ఉపరాష్ట్రపతి

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రామ్మోహన గ్రంధాలయాన్ని వెంకయ్యనాయుడు సందర్శించారు. ఉపరాష్ట్రపతికి విజయవాడ మేయర్, మంత్రి వెలంపల్లి, కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఘన స్వాగతం పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories