Venkaiah Naidu: విశాఖ-కిరండోల్-విశాఖ నూతన రైలు ప్రారంభంచిన వెంకయ్యనాయుడు

X
విశాఖ నుండి అరకు స్పెషల్ ట్రైన్ ప్రారంభించిన వెంకయ్య నాయుడు (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights
Venkaiah Naidu: జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
Sandeep Eggoju22 Nov 2021 12:52 PM GMT
Venkaiah Naidu: ఆధునిక ఎల్హెచ్బీ ట్రయిన్ విత్ విస్తాడోమ్ కోచ్లతో విశాఖ - కిరండోల్ - విశాఖ నూతన రైలును జెండా ఊపి ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అరుకు రైలు కోసం, విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం రైల్వేమంత్రితో మాట్లాడానని, విశాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు వెంకయ్య తెలిపారు. తన కోరిక మేరకు విశాఖకు కొత్త రైలు అందించిన రైల్వేమంత్రికి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Web TitleVenkaiah Naidu to Flag off Araku Special Train on Today
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT