Vasantha Krishna Prasad: పాత తరం నాయకుడిగా మిగిలిపోయా

Vasantha Krishna Prasad: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Jyothi
Published on: 10 Jan 2023 10:25 AM IST
Vasantha Krishna Prasad Comments
X

Vasantha Krishna Prasad: పాత తరం నాయకుడిగా మిగిలిపోయా

Vasantha Krishna Prasad: అధికార వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 10 మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయం చేస్తోందని తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారన్నారు. తాను కొంతమందిని వెంటేసుకుని రాజకీయాలు చేయనని, అలా చేయగలిగితేనే నేటి రాజకీయాల్లో నిలబడగలమని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

Jyothi

Jyothi

Next Story